Guntur District Updates: జిజిహెచ్ లో పర్యటించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి రంగనాధ్ రాజు,ఎమ్మెల్యే లు గిరిధర్,ముస్తఫా..
గుంటూరు...
-నిర్మాణంలో ఉన్న రోగుల బందువుల సహాయకుల విశ్రాంతి గది భవన పనలను పర్యవేక్షించిన మంత్రి.
-భవన నిర్మాణానికి రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం పెట్టేందుకు కోటి రూపాయలు విరాళంగా అందించిన మంత్రి
-భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ.
Amaravati Updates: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ..
అమరావతి...
- ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ గా 7 జిల్లాల్లో అమలవుతున్న చికిత్సలు మిగిలిన 6 జిల్లాలకు వర్తింపు..
- ఇప్పటికే ఉన్న 2200 చికిత్సలకు ఆదనంగా మరో 233 చికిత్సలు ఆరోగ్యశ్రీ లో చేర్చిన ప్రభుత్వం..
- పధకం అమల్లో నిధులు పక్కదారి పట్టకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు...
Krishna District Updates: జిల్లాపరిషత్ పాఠశాలలో కోవిడ్ కలకలం..
కృష్ణాజిల్లా....
// చందర్లపాడు మండలం కోనాయపాలెం జిల్లాపరిషత్ పాఠశాలలో నలుగురు విద్యార్ధులకు కోవిడ్ పాజిటివ్
// తొమ్మిదవ తరగతి విద్యార్ధులు ఇద్దరికి, పదవ తరగతి విద్యార్థులు ఇద్దరికి కోవిడ్ నిర్ధారణ
// పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి, క్లాసులు నిలిపేసిన సిబ్బంది
Vijayawada Updates: దివ్య తేజస్విని కేసులో నిందితుడు నాగేంద్రకు పదిరోజుల పోలీసు కష్టడీ..
విజయవాడ
- సెక్షన్ 302 కేసుగా విచారణ జరిపిన సెషన్స్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి కోర్టు
- ఈనెల 20 వరకూ నాగేంద్రను విచారణ చేసేందుకు పోలీసు కష్టడీకి అనుమతించిన కోర్టు
Tirumal-Tirupati Updates: రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు..
తిరుమల...
- తిరుమల శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు భాజపా శ్రేణులు ఘన స్వాగతం
-దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు దక్షిణాదిన భాజపా విజయానికి నాందిగా ఉపయోగ పడుతుంది
- స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చాను
- ఉభయ తెలుగు రాష్ర్టాలలోని భాజపా శ్రేణులు ప్రజల సమస్యల పరిష్కారంలో మరింత చురుగ్గా పని చేయాలని కోరుతున్నా
- దుబ్బాక లాగే తెలుగు రాష్ర్టాలలో భాజపా జెండా రెపరెపలాడుతుంది
Anantapur Updates: యాడికి మండల కేంద్రంలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా...
అనంతపురం:
- 2001వ సంవత్సరంలో జయలక్ష్మి అనే మహిళ వివాహం చేసుకున్న ఉపాధ్యాయుడు చంద్రశేఖర్.
- భర్త మరో వివాహం చేసుకోవడంతో భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్న జయలక్ష్మి ఆమె కుమారుడు, కూతురు
- యాడికి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్
Rajahmundry Updates: హీరో అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' ఘాటింగ్ తూర్పుగోదావరి మణ్యంలో ప్రారంభం...
తూర్పుగోదావరి -రాజమండ్రి
- మారేడుమిల్లి ఏజన్సీ ప్రాంతాలలో చిత్రం షూటింగ్ ఏర్పాట్లు
- వై.రామవరం మం. దుంపవలస జలపాతం పరిసరాలలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ..
Rajahmundry Updates: దుర్మరణం పాలైన సార్ల నారాయణరెడ్డి ఘటనలో ఆరుగురు అరెస్టు...
తూర్పుగోదావరి -రాజమండ్రి
- మారేడుమిల్లి మం.పాములేరు వద్ద నాటు తుపాకీ పేలి దుర్మరణం పాలైన సార్ల నారాయణరెడ్డి (35) ఘటనలో ఆరుగురు అరెస్టు
- మృతునితో పాటు ఆరుగురూ వేటకు వెళ్ళినపుడు నాటు తుపాకీ పేలిన ఘటన
- వారి నుంచి మూడు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్న మారేడుమిల్లి పోలీసులు
Visakha weather Updates: బంగాళాఖాతం మీదుగా తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుండి గాలులు వీస్తున్నాయి...
విశాఖ....
- దక్షిణ మధ్య బంగాళాఖాతంలలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి,
- ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో వ్యాపించటంతో కోస్తాంధ్రలో నేడు రేపు ఎల్లుండీ ఓ మాదిరి వరకూ వర్షాలు..
- ఉరుములు మెరుపులు కూడా కొన్ని చోట్ల వర్షాలు..
- 16,17 తేదీల్లో కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.
East Godavari Updates: గంజాయి పట్టుకున్న ఎటపాక పోలీసులు....
తూర్పుగోదావరి
- డొంకరాయి నుండి మహారాష్ట్ర తరలిస్తుండగా 110 కేజీల గంజాయి పట్టుకున్న ఎటపాక పోలీసులు.
- ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. మరో ఇద్దరు పరారీ,
- మినీ ట్రక్ సీజ్ చేసిన పోలీసులు