Amaravati updates: ఏపి రాజధాని అమరావతి పై హైకోర్టులో విచారణ...
అమరావతి..
-ఏపి రాజధాని అమరావతి పై హైకోర్టులో విచారణ...
-వచ్చేనెల 21కు వాయిదా వేసిన హైకోర్టు.....
-21తర్వాత రోజు విచారిస్తామన్న హైకోర్టు.....
-కౌంటర్ ధాఖలు చేయాలని సిఏస్ కు హైకోర్టు అదేశాలు
Amaravati updates:స్టేటస్ కో ఆదేశాలు ఉన్నపటికీ విశాఖపట్నం లో ప్రభుత్వం పరిపాలన రాజధాని ఏర్పాట్లు చేస్తోంది.
అమరావతి:
-స్టేటస్ కో ఆదేశాలు ఉన్నపటికీ విశాఖపట్నం లో ప్రభుత్వం పరిపాలన రాజధాని ఏర్పాట్లు చేస్తోంది.
-30 ఎకరాల్లో ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది నిదేష్ గుప్తా
-గెస్ట్ హౌస్ మాటున ప్రభుత్వం పరిపాలన రాజధాని కోసం నిర్మాణాలు చేపడుతోంది.
-ఢిల్లీ లో రాష్ట్రపతి భవనం 5 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో 350 గదులు ఉన్నాయి.
-పిటిషనర్ వాదనలు తోసి పుచ్చిన ఎజి ...
-వివిఐపిల కోసం ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మిస్తుందన్న అడ్వకేట్ జనరల్
-గెస్ట్ హౌస్ నిర్మాణం పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం.
-కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజుల సమయం కోరిన అడ్వకేట్ జనరల్.
-ఈ వ్యవహారాన్ని సెప్టెంబర్ 10న విచారిస్తామన్న హైకోర్టు.
-చట్టాలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్స్ పై కౌంటర్ అఫిడవిట్ లు దాఖలు చేయాలని ప్రభుత్వం తరుపు న్యాయవాదులను ఆదేశించిన కోర్టు.
-సెప్టెంబర్ 21 నుంచి Regular హియరింగ్ చేపడతామన్న హైకోర్టు
-సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస పనిదినాల్లో విచారణ చేస్తామన్న హైకోర్టు
-సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ప్రత్యక్ష విచారణ చేపడతామన్న ధర్మాసనం.
-ప్రస్తుత దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా.. ఆన్లైన్ ద్వారా హైబ్రిడ్ పద్ధతిలో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వ తరుపు న్యాయవాది రాకేష్ ద్వివేది.
-కేసును సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం తాను విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నానాన్న రాకేష్ ద్వివేది.
-శాసన మండలి చైర్మన్ సంతకాలు చేయకుండా ప్రభుత్వం బిల్లులను governer కి పంపించిందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది జంధ్యాల రవి శంకర్.
-రానున్న పదిరోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాము.
-ప్రభుత్వ కౌంటర్ పై పిటిషనర్లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతున్నాం.
Amaravati updates: ఇళ్ల పట్టాలకి సంబంధించిన కేసులు, రాజధాని కేసులతో విభజించి ప్రత్యేకంగా వినాలన్న అడ్వకేట్ జనరల్..
అమరావతి:
-ఇళ్ల పట్టాలకి సంబంధించిన కేసులు, రాజధాని కేసులతో విభజించి ప్రత్యేకంగా వినాలన్న అడ్వకేట్ జనరల్..
-సెప్టెంబర్ 11 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం....
-మరో వారం లో పిటిషనర్ లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశం.
-మధ్యంతర ఉత్తర్వులు యధావిధిగా కొనసాగుతాయన్న హైకోర్టు
-తదుపరి విచారణ వచ్చే నెల 21 కి వాయిదా వేసిన హైకోర్టు
Vijayawada updates: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు....
విజయవాడ...
-జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు....
-రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన జనసేన నాయకులు,కార్యకర్తలు...
-ఆర్భాటాలు లేకుండా ప్రజా సేవకు పిలుపు...
-విజయవాడ ప్రభుత్య ఆసుపత్రికి 31 ఆక్సీజన్ సిలెండర్లు పంపిణీ....
-ఐసీయూ లో క్రిటికల్ కేర్ యూనిట్లో లో కరోనా బాధితులకు అండగా ఉండాలని ఆక్సీజన్ సీలండర్లు పంపిణీ...
-హాజరైన అధికార ప్రతినిధి పోతిన మహేష్ జనసేన కార్యకర్తలు...
Amaravati updates: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..
అమరావతి...
-ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..
-బాబుగారి 'వెన్నుపోటు' మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మ్రోగింది.
-పాపం పండి పవర్ లో లేకుండా పోయారని, త్వరలోనే పాలిటిక్స్ నుండీ నిష్క్రమణ తప్పదని హస్తిన మాట.
-వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది బాబు.
-కానీ ఆంద్ర ఔరంగజేబ్ గా మీరు కలకాలం గుర్తుండిపోతారు పెద్దాయన సాక్షిగా.
East Godavari-Razole updates: పొన్నమండలో వివాహిత అదృశ్యం....
తూ.గో.జిల్లా.....
-రాజోలు (మం)
-పొన్నమండలో పోతుల దుర్గా ప్రశాంతి (20) వివాహిత అదృశ్యం.
-రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త శ్రీనివాసరావు.
Visakhapatnam updates: సింహచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం..
విశాఖ..
-మొదలైన సింహచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం.
-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న చైర్ పర్సన్ సంచయిత గజపతి.
-దేవస్థానం ఆదాయ మార్గాలు సమకూర్చుకునే అంశాలు పై ప్రధాన ప్రతిపాదనలు, నిర్ణయాలు.
-దేవస్థాన భూములు లీజుకు ఇచ్చే అంశం పై ప్రతిపాదన.
Krishna district updates: ఘంటసాల మండలం లో పాము కాట్ల కలకలం..
కృష్ణా జిల్లా:
-ఘంటసాల మండలం లో పాము కాట్ల కలకలం
-ముగ్గురు చిన్నారులను కాటు వేసిన కట్లపాము
-కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలంలో పాము కాట్ల కలకలం
-పాపవినాశనం గ్రామానికి చెందిన ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కట్ల పాము కాటు
-పాము కాటు కు గురైన చిన్నారులు కుమ్మరి సిరిప్రవీణ(10), ప్రజ్వల్(7), ప్రణీత్(8)
-వెంటనే వారిని మొవ్వ పీహెచ్సీ కి అత్యవసర చికిత్సలు తరలింపు
-వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు
-చిన్నారులకు ఎలాంటి అపాయం లేదంటున్న డా. శొంఠి శివరామకృష్ణారావు
Nellore updates: పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోప్రమాణ స్వీకారం....
నెల్లూరు స్క్రోలింగ్:--
-పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సర్వేపల్లి AMC చైర్ పర్సన్ గా పెద్దమల్లు రత్నమ్మ, వైస్ చైర్మన్ గా శ్రీనివాసులు యాదవ్,డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం ..
-- నిమ్మ మార్కెట్ యార్డ్ ను జిల్లా లో ఆదర్శం గా ఉండేలా అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్యే కాకాణి
Nellore district updates: కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టులకు నివాళులు..
నెల్లూరు స్క్రోలింగ్:--
-- కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టులకు నివాళులు అర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి
-- కరోనా బారిన మృతి చెందిన కుటుంబాలకు రూ.25000లు అందజేసిన ఎమ్మెల్యే కుమార్తె పూజ.