Visakhapatnam updates: సింహచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం..
విశాఖ..
-మొదలైన సింహచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం.
-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న చైర్ పర్సన్ సంచయిత గజపతి.
-దేవస్థానం ఆదాయ మార్గాలు సమకూర్చుకునే అంశాలు పై ప్రధాన ప్రతిపాదనలు, నిర్ణయాలు.
-దేవస్థాన భూములు లీజుకు ఇచ్చే అంశం పై ప్రతిపాదన.
Update: 2020-08-27 07:14 GMT