Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-23 02:34 GMT
Live Updates - Page 3
2020-09-23 08:30 GMT

Vijayawada updates: గుడివాడ విశ్వ భారతి ప్రైవేట్ పాఠశాల వద్ద, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..

కృష్ణాజిల్లా..

-ఆన్లైన్ పాఠాలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణతో తల్లిదండ్రుల ధర్నా.

-ఆన్లైన్ క్లాసులకు ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులను, పాఠశాల నుండి తొలగిస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపణ.

2020-09-23 08:26 GMT

Rajahmundry updates: కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ కోటగుమ్మం సెంటర్లో ధర్నా..

తూర్పుగోదావరి..రాజమండ్రి-

-- ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామావు..

-కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ అఖిలపక్షం కార్మిక సంఘాల

-ఆధ్వర్యంలో రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ధర్నా

-దేశవ్యాప్త పిలుపులో భాగం గా కార్మికసంఘాలు నిరసన

-42 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేవిధంగా ప్రధాని మోఢీ చట్టాలలో మార్పులు తెచ్చారని కార్మికులు నినాదాలు

-కార్మికులందరికీ ద్రోహం చేసే విధంగా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసేలా కార్మిక చట్టాలలో మార్పులు తెచ్చారంటూ కార్మికులు నిరసన

2020-09-23 08:21 GMT

Paripoornananda Swami Comments: నాని వెంకటేశ్వర స్వామితో ఢీకొంటున్నాడు: పరిపూర్ణానంద స్వామి..

పరిపూర్ణానంద స్వామి @ సోమాజిగూడ ప్రెస్ క్లబ్

-కేబినెట్ లో ఉన్న వ్యక్తి నాని

-రాజ్యాంగం తెలియకుండా ఎమ్మెల్యే అయ్యాడు

-రాజ్యాంగంలోని అధికరణ ప్రకారం ఎవరైనా నమ్మిన మతంపై వక్రభాష్యం చెప్తే శిక్ష పడాల్సిందే

-ఆంజనేయస్వామి వేంకటేశ్వరుడు హిందువుల సొత్తు

-నాని..ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

-హిందువులు ఓట్లేస్తేనే ఇన్ని స్థానాలు జగన్ గెలిచారు

-బ్రిటీషర్లు 42 పాయింట్స్ తో డిక్లరేషన్ ఏర్పాటు చేశారు

-హిందువులు కాని వారు దేవుడిని దర్శించుకోవాలంటే సంతకం పెట్టాలనేది డిక్లరేషన్లో ముఖ్యమైనది

-నాని నీ స్థాయి ఆంజనేయస్వామి.. వెంకటేశ్వర స్వామి స్థాయా?

-తిరుమలకొండ తో పెట్టుకున్న వారి సంగతి ఏమైందో అందరికి తెలుసు

-నాని..నీకు అహంకారం వద్దు..నాని..దేవుళ్ళ జోలికి వెళ్లకు.

-జయలలిత ఇందిరా గాంధీ లాంటి వాళ్ళు ఎలా చనిపోయ్యారో అందరికి తెలుసు

-మసీదు చర్చిలకు ఉన్న స్వయం ప్రతిపత్తి దేవాలయాలకు ఎందుకు ఇవ్వరు

-సిగ్గు లజ్జ ఉంటే ప్రభుత్వాలు దేవాలయాలను ఇచ్చెయ్యాలి

-జగన్ క్రైస్తవుడే అయినా..డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

-అబ్దులు కలాం ను ఆదర్శంగా తీసుకుని జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.

-జగన్ హిందువును అని..క్రైస్తవుడిని అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..

2020-09-23 08:13 GMT

Andhra Pradesh High Court: గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై జవాబు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

అమరావతి..

-గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు

-పరిహారం చెల్లించకుండానే నిర్వాసితుల భూములు స్వాధీనం చేసుకున్నారని పిటిషన్ దాఖలు

-పరిహారం చెల్లించామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది

-తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు

2020-09-23 08:08 GMT

Visakha updates: రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతికి వెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ: వంగలపూడి అనిత..

విశాఖ..

తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కామెంట్స్

-ఆ పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్లే సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.

-టిటిడి ఆచారం ప్రకారం డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అనే పద్ధతి 1860 నుంచి ఉంది .

-2009లో ఎం పి గా ఉన్న జగన్ తిరుమల తిరుపతి కి డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి?

-మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, టిటిడి డిక్లరేషన్ పై అసెంబ్లీ లో చర్చిస్తాం అని అనడం ఘోరం.

-అంతర్వేదిలో రథానికి ఇన్సూరెన్స్ ఉందా? లేదా? అని అడుగుతున్నారు అధికార పార్టీ ఎమ్యెల్యే.

-మంత్రి జయరాం బెంజి కార్ వ్యవహారం పక్కకు వెళ్ళడానికి మంత్రులు విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.

-హిందువునైనా నన్ను కూడా హిందువు అని చూపించుకునే పరిస్థితి తెచ్చారు.

-టిటిడి సభ్యురాలిగా నేనే స్వయంగా రాజీనామా చేసాను .

-హిందు ధర్మాలు పై గౌరవం లేని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు తన పేరు మార్చుకోవాలి.

2020-09-23 07:19 GMT

Amaravati updates: గుంటూరు లో గుర్రం జాషువా కళాప్రాంగణం నిర్మాణం పై సమీక్షిస్తున్న విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్...

అమరావతి..

-సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో జరుగుతున్న సమీక్ష.

-హాజరైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మిపార్వతి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు,   అధికారులు.

-28న గుర్రం జాషువా జయంతి రోజు ఏర్పాట్లు పై సమీక్ష.

2020-09-23 07:18 GMT

Visakha updates: వైసిపి ప్రభుత్వం లో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు: వాసు పల్లి గణేష్ కుమార్..

విశాఖ..

-ఎమ్మెల్యే వాసు పల్లి గణేష్ కుమార్ కామెంట్స్

-మా ప్రభుత్వం లో చేయాలని అనుకున్న పథకాలన్ని కిందిస్ధాయి వరకు వైసిపి ప్రభుత్వం లో అందుతున్నాయి

-పేదల అదృష్టం వల్లనే వైసిపి ప్రభుత్వం వచ్చింది

-ప్రతిపక్ష పార్టీ సమర్ధవంతంగా పని చేయటం లేదు

-వైఎస్ జగన్ ప్రతిపక్షానికి పని లేకుండా చేశారు

-సాంకేతిక పరంగా వైసిపి కండువా వేసుకోలేను మా కుమారుడు పార్టిలో చేరాడు

2020-09-23 07:07 GMT

Kurnool District updates: పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు..

కర్నూల్ జిల్లా..

-అధికార పార్టీ నాయకుల అవినీతి పై ఫేస్ బుక్ లో లో లైవ్ పెట్టిన క్రాంతి నాయుడు

-క్రాంతి నాయుడు ని ఇంటి వద్ద వెళ్లి బెదిరించిన అధికార పార్టీ కార్యకర్తలు

-దాడికి నిరసనగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపిన క్రాంతి నాయుడు

-కర్నూల్ జిల్లా పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు.

-అధికారపార్టీ నాయకుల అవినీతిని బట్టబయలు చేస్తే ఇంటిమీద దాడికి పాల్పడుతారా....క్రాంతి నాయుడు.

-దాడికి నిరసనగా పత్తికొండ సెంటర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ..

-అరెస్ట్ చేసిన పత్తికొండ పోలీసులు...నా పైన దాడికి పాల్పడిన వ్యక్తులను వదిలి ..నన్ను అరెస్ట్ చేయటం ఎంత వరకు సబబు ..

-క్రాంతి నాయుడుని అరెస్ట్ చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీస్ లు..

2020-09-23 07:04 GMT

Visakha updates: రావికమతం మండలం గుమ్మల్ల పాడు గ్రామంలో దారుణం..

విశాఖ..

-దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామస్థులు..

-దళితుల అమ్మాయి అగ్రవర్ణాల అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం తో సహించలేని అగ్రవర్ణాలు

-కిరాణా గానీ పాలుగాని ఎవరైనా దళితుల అమ్మిన మాట్లాడిన ఐదు వేల రూపాయలు జరిమానా విధించిన గ్రామ పెద్దలు

-అగ్రకులాలు పెద్దలపై కేసు పెట్టిన దళిత కుటుంబాలు

2020-09-23 06:43 GMT

Visakha updates: కూర్మన్నపాలేం బస్టాప్ వద్ద అర్దరాత్రి ఆటోలో బలవంతంగా ఇద్దరు అమ్మాయిలను ఆటోలో ఎక్కించిన ముగ్గురు వ్యక్తులు..

విశాఖ..

-మార్గమద్యలో ఇద్దరు అమ్మాయిలు ఆటో నుండి దూకేయటంతో స్వల్ప గాయాలు

-గాజువాక నైట్ బిట్ కు దొరిన ఆటో ముగ్గురు వ్యక్తులు

-గాజువాక పోలీస్టేషనుకు తరిలింపు..

Tags:    

Similar News