Vijayawada updates: ప్రజలదృష్టి మళ్లించడానికే వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు: నక్కా ఆనందబాబు..
విజయవాడ..
నక్కా ఆనందబాబు మాజీ మంత్రి...
-16 నెలల నుంచీ నిరాధార ఆరోపణలు తప్ప, వైసీపీప్రభుత్వం టీడీపీపై వేసిన నిందలను నిరూపించలేకపోయింది.
-ఇన్ సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్, క్విడ్ ప్రోకో వంటి పదాలు ఉమ్మడి రాష్ట్రానికి పరిచయం చేసిందే జగన్, విజయసాయి రెడ్డి.
-కేంద్రం అడక్కుండానే అన్ని బిల్లులకు వైసీపీఎంపీలు గుడ్డిగా మద్థతు ఇస్తున్నారు.
-ఆఖరికి కేంద్రం ఇచ్చే అప్పుకోసం, రైతుల మోటార్లకు మీటర్లు బిగించడానికి కూడా సిద్ధమయ్యారు.
-ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో అమలైనప్పుడు లోకేశ్ మంత్రిగానే లేడు.
-ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.700కోట్లయితే, రూ.2వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది..?
-అవినీతిపరుల కేసుల విచారణను సుప్రీం వేగవంతం చేస్తుండటంతో, జగన్ ఆయన బృందానికి వణుకు మొదలైంది.
Andhra Pradesh updates: ఇందిరా భవన్ లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం..
ఆంధ్ర ప్రదేశ్..
-కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ ఇంచార్జ్ ఉమెన్ చాందీ,మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, తులసి రెడ్డి ,పల్లం రాజు ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు.
-ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ..
Rajahmundry updates: అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంది: గోరంట్ల బుచ్చియ్యచౌదరి..
తూర్పుగోదావరి-రాజమండ్రి..
గోరంట్ల బుచ్చియ్యచౌదరి కామెంట్స్..
-అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు
-రోడ్లు ధ్వంసమైతే కనీస మరమ్మతులు లేవు
-ప్రభుత్వ దోపిడీపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి..
-ఇళ్ళ పాత బకాయిలు వెంటనే చెల్లించాలి, టిట్ కో హౌస్ లుగా కేటాయించిన ఇళ్లను పేదలకు ఇవ్వాలి లేని పక్షం లో ఉద్యమిస్తాం...
-న్యాయ వ్యవస్థపై కూడా ఈ ప్రభుత్వం లో ఉన్న వారు దాడి చేస్తున్నారు
-బూతుల మంత్రులు, బూతుల స్పీకర్లు ఉండటం ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ....
-అమరవతిపై, హిందు దేవతలపై బూతులు మాట్లాడ్తున్న కొడాలి నాని లాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు...
-హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులలో కనీసం ఒక్కరినైన అరెస్ట్ చేశారా
-అసెంబ్లీ లో ఐదుగురం వున్నా ప్రభుత్వాన్ని నిలదీస్తాం
-ఏ మతసంస్థల మీద దాడులు జరిగినా తప్పే... ఆలయాలు మీద, మాత సంస్థలు మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
Visakha updates: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు దుర్మార్గం: వెలగపూడి రామకృష్ణబాబు..
విశాఖ..
-టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కామెంట్స్..
-రాష్ట్రంలో హిందూ దేవాలయాలు పై వరుస దాడులను నిరసిస్తూ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి అద్వర్యంలో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నిరసన.
-హిందు దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా కొబ్బరికాయలు కొట్టి ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు పంపిన టీడీపీ నాయకులు.
-వందరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.
-జగన్ మోహన్ రెడ్డికి,మంత్రి కొడాల నానికి బుధ్ధి మారాలని ఆంజనేయస్వామిని ప్రార్థించాము.
-రాష్ట్రంలో మూడు మతాల వారు భయబ్రాంతులకు గూరౌతున్నారు.
-జగన్ మోహన్ రెడ్డి అనుమతి లేకుండా మంత్రి కొడాలి అలా మాట్లాడుతారా?
-కొడాలి నానా తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
-తిరుపతి వెలుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి హిందువుల మనోభావాలు కాపాడాలి.
Vijayawada updates: జర్నలిస్టులకు మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ: దేవిరెడ్డి శ్రీనాధ్..
విజయవాడ..
-ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్..
-గ్రామీణ జర్నలిస్టులకు, డెస్కులలో పనిచేసే వారికి శిక్షణ
-సమగ్ర సమాచారంతో అకాడమీ వెబ్ సైట్ ఉంటుంది
-జర్నలిస్టులకు కోవిడ్ రిలీఫ్ కు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
-26వ తేదీ నుంచీ విశాఖ నుంచీ శిక్షణ ప్రారంభం అవుతుంది
-ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను సంపూర్ణ జర్నలిస్టులుగా తీర్చి దిద్దుతాం
-ఏ ఏ జిల్లాలలో శిక్షణ ఎప్పుడు అనే వివరాలు త్వరలో ఇస్తాం
-జృనలిస్టుల సంక్షేమం ప్రెస్ అకాడమీ విస్మరించదు
-అన్ని యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాం
-నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీతో మొదటి ఒప్పందం..
Amaravati updates: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం..
జాతీయం..
-సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి
-పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని వినతి
-పోలవరం ప్రాజెక్టును గడువులోపల పూర్తి చేసేందుకు సహకరించాలని వినతి
-2021 చివరి నాటి కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్
-రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు అందించాలన్న సీఎం
-పోలవరం పర్యటనకు రావాలని జలశక్తి మంత్రి కోరిన ముఖ్యమంత్రి
-త్వరలోనే పోలవరం పర్యటన కు వస్తానన్న జలశక్తీ మంత్రి
-గోదావరి - కావేరి నదుల అనుసంధానంపైనా చర్చ
-నదుల అనుసంధానం అంశంపై రాష్ట్ర పర్యటన కు వెళ్లాలని టాస్క్ ఫోర్స్ చైర్మన్ వేదిరే శ్రీరామ్ కు సూచించిన కేంద్ర మంత్రి
Tirumala updates: జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే శ్రీవారిని దర్శించుకోవాలి... బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి
తిరుపతి...
-బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి..
-హౌస్ అరెస్టులో ఉన్న నేతలు ఇళ్ళలోనే నిరసన..
-కొడాలి నానిని బర్తరఫ్ చేసిన తరువాతే తిరుపతికి రావాలి..
National updates: అధికారుల నిర్లక్ష్యం....అర్థరాత్రి ఢిల్లీలో మకాం మార్చిన సీఎం జగన్..
జాతీయం..
-అధికార నివాసం 1 జన్పథ్ నుంచి ఏపీ భవన్ సీఎం కాటేజికి మకాం మార్పు
-1 జన్పథ్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కారణంగా అసౌకర్యం
-అందుకే సీఎం కాటేజికి మార్చిన అధికారులు..
Amaravati updates: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ముగిసిన జగన్ సమావేశం..
అమరావతి..
-40 నిమిషాల పాటు సాగిన భేటీ..
-రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై హోంమంత్రితో చర్చించిన ఏపీ సీఎం..
Tirumala updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్ మంత్రి వేణుగోపాల కృష్ణ..
తిరుమల..
రాజకీయ లబ్ది కోసం అనవసర విషయాన్ని వివాదాన్ని రేపి మతానికి రాజకీయరంగు పులుముతున్నారు
ముడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం ప్రయత్నిస్తుంటే..దాన్ని కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారు
ఈ వివాదాలన్నీ తాత్కాలికమే
స్వామివారి మీద అచంచలమైన భక్తి ఉండడం వల్ల పాదయాత్ర కు ముందు,తరువాత కాలినడకన తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు