Amaravati updates: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం..

జాతీయం..

-సీఎం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి

-పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని వినతి

-పోలవరం ప్రాజెక్టును గడువులోపల పూర్తి చేసేందుకు సహకరించాలని వినతి

-2021 చివరి నాటి కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్

-రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు అందించాలన్న సీఎం

-పోలవరం పర్యటనకు రావాలని జలశక్తి మంత్రి కోరిన ముఖ్యమంత్రి

-త్వరలోనే పోలవరం పర్యటన కు వస్తానన్న జలశక్తీ మంత్రి

-గోదావరి - కావేరి నదుల అనుసంధానంపైనా చర్చ

-నదుల అనుసంధానం అంశంపై రాష్ట్ర పర్యటన కు వెళ్లాలని టాస్క్ ఫోర్స్ చైర్మన్ వేదిరే శ్రీరామ్ కు సూచించిన కేంద్ర మంత్రి

Update: 2020-09-23 06:17 GMT

Linked news