Vijayawada updates: ప్రజలదృష్టి మళ్లించడానికే వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు: నక్కా ఆనందబాబు..
విజయవాడ..
నక్కా ఆనందబాబు మాజీ మంత్రి...
-16 నెలల నుంచీ నిరాధార ఆరోపణలు తప్ప, వైసీపీప్రభుత్వం టీడీపీపై వేసిన నిందలను నిరూపించలేకపోయింది.
-ఇన్ సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్, క్విడ్ ప్రోకో వంటి పదాలు ఉమ్మడి రాష్ట్రానికి పరిచయం చేసిందే జగన్, విజయసాయి రెడ్డి.
-కేంద్రం అడక్కుండానే అన్ని బిల్లులకు వైసీపీఎంపీలు గుడ్డిగా మద్థతు ఇస్తున్నారు.
-ఆఖరికి కేంద్రం ఇచ్చే అప్పుకోసం, రైతుల మోటార్లకు మీటర్లు బిగించడానికి కూడా సిద్ధమయ్యారు.
-ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో అమలైనప్పుడు లోకేశ్ మంత్రిగానే లేడు.
-ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.700కోట్లయితే, రూ.2వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది..?
-అవినీతిపరుల కేసుల విచారణను సుప్రీం వేగవంతం చేస్తుండటంతో, జగన్ ఆయన బృందానికి వణుకు మొదలైంది.
Update: 2020-09-23 06:38 GMT