Andhra Pradesh updates: ఇందిరా భవన్ లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం..

ఆంధ్ర ప్రదేశ్..

-కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ ఇంచార్జ్ ఉమెన్ చాందీ,మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కనుమూరి బాపిరాజు,   తులసి రెడ్డి ,పల్లం రాజు ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు.

-ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ..

Update: 2020-09-23 06:35 GMT

Linked news