Tirumala updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్ మంత్రి వేణుగోపాల కృష్ణ..

తిరుమల..

రాజకీయ లబ్ది కోసం అనవసర విషయాన్ని వివాదాన్ని రేపి మతానికి రాజకీయరంగు పులుముతున్నారు

ముడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం ప్రయత్నిస్తుంటే..దాన్ని కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారు

ఈ వివాదాలన్నీ తాత్కాలికమే

స్వామివారి మీద అచంచలమైన భక్తి ఉండడం వల్ల పాదయాత్ర కు ముందు,తరువాత కాలినడకన తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు

Update: 2020-09-23 05:54 GMT

Linked news