Tirumala updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్ మంత్రి వేణుగోపాల కృష్ణ..
తిరుమల..
రాజకీయ లబ్ది కోసం అనవసర విషయాన్ని వివాదాన్ని రేపి మతానికి రాజకీయరంగు పులుముతున్నారు
ముడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం ప్రయత్నిస్తుంటే..దాన్ని కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారు
ఈ వివాదాలన్నీ తాత్కాలికమే
స్వామివారి మీద అచంచలమైన భక్తి ఉండడం వల్ల పాదయాత్ర కు ముందు,తరువాత కాలినడకన తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు
Update: 2020-09-23 05:54 GMT