Vijayawada updates: జర్నలిస్టులకు మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ: దేవిరెడ్డి శ్రీనాధ్..

విజయవాడ..

-ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్..

-గ్రామీణ జర్నలిస్టులకు, డెస్కులలో పనిచేసే వారికి శిక్షణ

-సమగ్ర సమాచారంతో అకాడమీ వెబ్ సైట్ ఉంటుంది

-జర్నలిస్టులకు కోవిడ్ రిలీఫ్ కు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

-26వ తేదీ నుంచీ విశాఖ నుంచీ శిక్షణ ప్రారంభం అవుతుంది

-ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను సంపూర్ణ జర్నలిస్టులుగా తీర్చి దిద్దుతాం

-ఏ ఏ జిల్లాలలో శిక్షణ ఎప్పుడు అనే వివరాలు త్వరలో ఇస్తాం

-జృనలిస్టుల‌ సంక్షేమం ప్రెస్ అకాడమీ విస్మరించదు

-అన్ని యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాం

-నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీతో మొదటి ఒప్పందం..

Update: 2020-09-23 06:21 GMT

Linked news