Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-23 02:34 GMT
Live Updates - Page 5
2020-09-23 05:47 GMT

Amaravati updates: అంతర్వేది ఘటన,అమరావతి భూ కుంభకోణం,ఫైబర్ నెట్ కుంభకోణం పై సీబీఐ దర్యాప్తు జరపాలని అమిత్ షా ను కోరిన జగన్...

అమరావతి..

-భూ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులపై కోర్టులు స్టే ఇవ్వడం ,దర్యాప్తు ను అడ్డుకోవడం అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన జగన్

2020-09-23 05:44 GMT

East Godavari updates: భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే , కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శంకుస్థాపన.

తూర్పు గోదావరి జిల్లా :

-కోరుకొండ మండలం కోటికేశవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే , కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా శంకుస్థాపన.

-నాడు నేడు పథకంలో భాగంగా కోటి 53 లక్షల నిధులు మంజూరు.

2020-09-23 05:29 GMT

Srikakulam updates: లిబియాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు అదృశ్యం..

శ్రీకాకుళం జిల్లా..

-యువకులు సంతబొమ్మాళి మండలం సీతానగరం వాసులు..

-ఉపాధి కోసం లిబియా వెళ్ళిన యువకులు జోగారావు, వెంకటరావు, దానయ్య..

-వీసా గడువు ముగుస్తుండడంతో స్వదేశానికి తిరుగుప్రయాణం..

-విమానం ఎక్కకుండానే యువకులు అదృశ్యం..

-ఆందోళనలో యువకుల కుటుంబ సభ్యులు..

-పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుల కుటుంబ సభ్యులు..

2020-09-23 05:27 GMT

National updates: రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్..

జాతీయం..

-కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షేకావత్, అమిత్ షా ను కలిసిన జగన్

-మూడురాజధానుల అంశం,శాసన మండలి రద్దు ప్రక్రియ వేగవంతం చేయడం సహా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న అంశాలపై అమిత్ షా తో చర్చ

2020-09-23 05:06 GMT

National updates: కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో ముగిసిన ఏపి సీఎం జగన్ భేటీ..

జాతీయం..

-పోలవరం ప్రాజెక్ట్ తో సహా, రాష్ట్రంలో ఇతర ప్రాజెక్ట్ ల పై చర్చ

-మరి కొద్ది సేపట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఏపి సీఎం రెండవ సారి సమావేశం

-నిన్న 53 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ భేటీ

2020-09-23 04:58 GMT

Tirumala updates: నేడు తిరుమలకు రానున్న ఏపీ, కర్నాటక సీఎంలు..

తిరుమల..

-బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి గరుడ సేవలో పాల్గొననున్న ఏపీ సీఎం జగన్

-రోజు సాయంత్రం తిరుమల చేరుకున్న కర్ణాటక సీఎం యడియూరప్ప

-రోజు రాత్రి తిరుమలలో బస చేయనున్న ఇద్దరు సీఎంలు

-రేపు ఉ.8.10 గంటలకు కర్ణాటక సత్రం నూతన సముదాయ నిర్మాణానికి.

-భూమి పూజ చేయనున్న ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప

-ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అర్బన్ పోలిసులు

-ఢిల్లీ పర్యటన అనంతరం తిరుమలలో సిఎం జగన్ తో బేటి కానున్న రాష్ట్ర హోంమంత్రి సుచరిత

-సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు

-తిరుపతిలో బీజేపీ, టిడిపి నేతల ముందస్తు హౌస్ అరెస్ట్

-డిక్లరేషన్ వివాదంపై నిరసన చేపట్టే అవకాశం ఉందని పోలీసుల అంచనా

-సుగుణమ్మ, భానుప్రకాష్, సామంచి శ్రీనివాస్ హౌస్ అరెస్ట్..

2020-09-23 04:54 GMT

Vijayawada updates: కృష్ణానదిలో వన్ టౌన్ కు చెందిన బాల శివకుమార్(52) గల్లంతు..

విజయవాడ..

-తాడేపల్లి వద్ద నదిలోకి దిగిన శివకుమార్

-వరద ఉధృతి ఎక్కువ కావడంతో గల్లంతు అయిన శివకుమార్

-వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది

-ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు.

2020-09-23 03:55 GMT

Kurnool District updates: పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పేకలించిన గుర్తు తెలియని దుండగులు..

కర్నూల్ జిల్లా..

-తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు...

-ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్..

-హిందు దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు..

2020-09-23 03:51 GMT

East godavari updates: ఏలేరు జలాశయానికి మళ్లీ పెరుగుతోన్న వరద ప్రవాహం..

తూర్పుగోదావరి :

-ఇన్ ఫ్లో 10 వేల 60 క్యుసెక్కులు.. అవుట్ ఫ్లో 13 వేల 952 క్యుసెక్కులు..

-ప్రాజెక్ట్ నిల్వ సామర్ధ్యం 24.11 టిఎంసిలు కాగా 22.96 టిఎంసి లకు చేరుకున్న నీటి నిల్వ..

-గత పది రోజులుగా ముంపులో ఏలేరు ప్రాజెక్జ్ దిగువ ఉన్న ప్రత్తిపాడు, కిర్లంపూడి, జగ్గంపేట, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాలు..

-నీట మునిగిన వేలాది ఎకరాల్లో పంట పొలాలు, పలు కాలనీలు..

-పది రోజులుగా వరద నీటిలో ఉన్న పంట పొలాలు..

-గొల్లప్రోలు - పిఠాపురం మధ్య 216 జాతీయ రహదారిపై ప్రవహిస్తోన్న వరద నీరు..

2020-09-23 03:49 GMT

Nellore District updates: సోమశిల జలాశయాని కి తగ్గిన వరద నీటి ప్రవాహం..

నెల్లూరు :--

--ఇన్ ఫ్లో 41 వేల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 34,500 క్యూసెక్కు లు.

-- ప్రస్తుత నీటి మట్టం 73.822 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు.

Tags:    

Similar News