National updates: కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో ముగిసిన ఏపి సీఎం జగన్ భేటీ..

జాతీయం..

-పోలవరం ప్రాజెక్ట్ తో సహా, రాష్ట్రంలో ఇతర ప్రాజెక్ట్ ల పై చర్చ

-మరి కొద్ది సేపట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఏపి సీఎం రెండవ సారి సమావేశం

-నిన్న 53 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ భేటీ

Update: 2020-09-23 05:06 GMT

Linked news