East godavari updates: ఏలేరు జలాశయానికి మళ్లీ పెరుగుతోన్న వరద ప్రవాహం..

తూర్పుగోదావరి :

-ఇన్ ఫ్లో 10 వేల 60 క్యుసెక్కులు.. అవుట్ ఫ్లో 13 వేల 952 క్యుసెక్కులు..

-ప్రాజెక్ట్ నిల్వ సామర్ధ్యం 24.11 టిఎంసిలు కాగా 22.96 టిఎంసి లకు చేరుకున్న నీటి నిల్వ..

-గత పది రోజులుగా ముంపులో ఏలేరు ప్రాజెక్జ్ దిగువ ఉన్న ప్రత్తిపాడు, కిర్లంపూడి, జగ్గంపేట, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాలు..

-నీట మునిగిన వేలాది ఎకరాల్లో పంట పొలాలు, పలు కాలనీలు..

-పది రోజులుగా వరద నీటిలో ఉన్న పంట పొలాలు..

-గొల్లప్రోలు - పిఠాపురం మధ్య 216 జాతీయ రహదారిపై ప్రవహిస్తోన్న వరద నీరు..

Update: 2020-09-23 03:51 GMT

Linked news