Tirumala updates: నేడు తిరుమలకు రానున్న ఏపీ, కర్నాటక సీఎంలు..

తిరుమల..

-బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి గరుడ సేవలో పాల్గొననున్న ఏపీ సీఎం జగన్

-రోజు సాయంత్రం తిరుమల చేరుకున్న కర్ణాటక సీఎం యడియూరప్ప

-రోజు రాత్రి తిరుమలలో బస చేయనున్న ఇద్దరు సీఎంలు

-రేపు ఉ.8.10 గంటలకు కర్ణాటక సత్రం నూతన సముదాయ నిర్మాణానికి.

-భూమి పూజ చేయనున్న ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప

-ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అర్బన్ పోలిసులు

-ఢిల్లీ పర్యటన అనంతరం తిరుమలలో సిఎం జగన్ తో బేటి కానున్న రాష్ట్ర హోంమంత్రి సుచరిత

-సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు

-తిరుపతిలో బీజేపీ, టిడిపి నేతల ముందస్తు హౌస్ అరెస్ట్

-డిక్లరేషన్ వివాదంపై నిరసన చేపట్టే అవకాశం ఉందని పోలీసుల అంచనా

-సుగుణమ్మ, భానుప్రకాష్, సామంచి శ్రీనివాస్ హౌస్ అరెస్ట్..

Update: 2020-09-23 04:58 GMT

Linked news