Srikakulam updates: లిబియాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు అదృశ్యం..

శ్రీకాకుళం జిల్లా..

-యువకులు సంతబొమ్మాళి మండలం సీతానగరం వాసులు..

-ఉపాధి కోసం లిబియా వెళ్ళిన యువకులు జోగారావు, వెంకటరావు, దానయ్య..

-వీసా గడువు ముగుస్తుండడంతో స్వదేశానికి తిరుగుప్రయాణం..

-విమానం ఎక్కకుండానే యువకులు అదృశ్యం..

-ఆందోళనలో యువకుల కుటుంబ సభ్యులు..

-పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుల కుటుంబ సభ్యులు..

Update: 2020-09-23 05:29 GMT

Linked news