Srikakulam updates: లిబియాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు అదృశ్యం..
శ్రీకాకుళం జిల్లా..
-యువకులు సంతబొమ్మాళి మండలం సీతానగరం వాసులు..
-ఉపాధి కోసం లిబియా వెళ్ళిన యువకులు జోగారావు, వెంకటరావు, దానయ్య..
-వీసా గడువు ముగుస్తుండడంతో స్వదేశానికి తిరుగుప్రయాణం..
-విమానం ఎక్కకుండానే యువకులు అదృశ్యం..
-ఆందోళనలో యువకుల కుటుంబ సభ్యులు..
-పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుల కుటుంబ సభ్యులు..
Update: 2020-09-23 05:29 GMT