Kurnool District updates: పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పేకలించిన గుర్తు తెలియని దుండగులు..
కర్నూల్ జిల్లా..
-తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు...
-ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్..
-హిందు దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు..
Update: 2020-09-23 03:55 GMT