Rajahmundry updates: అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంది: గోరంట్ల బుచ్చియ్యచౌదరి..

తూర్పుగోదావరి-రాజమండ్రి..

గోరంట్ల బుచ్చియ్యచౌదరి కామెంట్స్..

-అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు

-రోడ్లు ధ్వంసమైతే కనీస మరమ్మతులు లేవు

-ప్రభుత్వ దోపిడీపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి..

-ఇళ్ళ పాత బకాయిలు వెంటనే చెల్లించాలి, టిట్ కో హౌస్ లుగా కేటాయించిన ఇళ్లను పేదలకు ఇవ్వాలి లేని పక్షం లో ఉద్యమిస్తాం...

-న్యాయ వ్యవస్థపై కూడా ఈ ప్రభుత్వం లో ఉన్న వారు దాడి చేస్తున్నారు

-బూతుల మంత్రులు, బూతుల స్పీకర్లు ఉండటం ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ....

-అమరవతిపై, హిందు దేవతలపై బూతులు మాట్లాడ్తున్న కొడాలి నాని లాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు...

-హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులలో కనీసం ఒక్కరినైన అరెస్ట్ చేశారా

-అసెంబ్లీ లో ఐదుగురం వున్నా ప్రభుత్వాన్ని నిలదీస్తాం

-ఏ మతసంస్థల మీద దాడులు జరిగినా తప్పే... ఆలయాలు మీద, మాత సంస్థలు మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

Update: 2020-09-23 06:31 GMT

Linked news