Rajahmundry updates: అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంది: గోరంట్ల బుచ్చియ్యచౌదరి..
తూర్పుగోదావరి-రాజమండ్రి..
గోరంట్ల బుచ్చియ్యచౌదరి కామెంట్స్..
-అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు
-రోడ్లు ధ్వంసమైతే కనీస మరమ్మతులు లేవు
-ప్రభుత్వ దోపిడీపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి..
-ఇళ్ళ పాత బకాయిలు వెంటనే చెల్లించాలి, టిట్ కో హౌస్ లుగా కేటాయించిన ఇళ్లను పేదలకు ఇవ్వాలి లేని పక్షం లో ఉద్యమిస్తాం...
-న్యాయ వ్యవస్థపై కూడా ఈ ప్రభుత్వం లో ఉన్న వారు దాడి చేస్తున్నారు
-బూతుల మంత్రులు, బూతుల స్పీకర్లు ఉండటం ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ....
-అమరవతిపై, హిందు దేవతలపై బూతులు మాట్లాడ్తున్న కొడాలి నాని లాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు...
-హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులలో కనీసం ఒక్కరినైన అరెస్ట్ చేశారా
-అసెంబ్లీ లో ఐదుగురం వున్నా ప్రభుత్వాన్ని నిలదీస్తాం
-ఏ మతసంస్థల మీద దాడులు జరిగినా తప్పే... ఆలయాలు మీద, మాత సంస్థలు మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.