Visakha updates: రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతికి వెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ: వంగలపూడి అనిత..
విశాఖ..
తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కామెంట్స్
-ఆ పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్లే సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.
-టిటిడి ఆచారం ప్రకారం డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అనే పద్ధతి 1860 నుంచి ఉంది .
-2009లో ఎం పి గా ఉన్న జగన్ తిరుమల తిరుపతి కి డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి?
-మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, టిటిడి డిక్లరేషన్ పై అసెంబ్లీ లో చర్చిస్తాం అని అనడం ఘోరం.
-అంతర్వేదిలో రథానికి ఇన్సూరెన్స్ ఉందా? లేదా? అని అడుగుతున్నారు అధికార పార్టీ ఎమ్యెల్యే.
-మంత్రి జయరాం బెంజి కార్ వ్యవహారం పక్కకు వెళ్ళడానికి మంత్రులు విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.
-హిందువునైనా నన్ను కూడా హిందువు అని చూపించుకునే పరిస్థితి తెచ్చారు.
-టిటిడి సభ్యురాలిగా నేనే స్వయంగా రాజీనామా చేసాను .
-హిందు ధర్మాలు పై గౌరవం లేని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు తన పేరు మార్చుకోవాలి.