Visakha updates: రావికమతం మండలం గుమ్మల్ల పాడు గ్రామంలో దారుణం..

విశాఖ..

-దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామస్థులు..

-దళితుల అమ్మాయి అగ్రవర్ణాల అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం తో సహించలేని అగ్రవర్ణాలు

-కిరాణా గానీ పాలుగాని ఎవరైనా దళితుల అమ్మిన మాట్లాడిన ఐదు వేల రూపాయలు జరిమానా విధించిన గ్రామ పెద్దలు

-అగ్రకులాలు పెద్దలపై కేసు పెట్టిన దళిత కుటుంబాలు

Update: 2020-09-23 07:04 GMT

Linked news