KTR: డైలాగులు కొడితే.. ధర్నాలు చేస్తే అభివృద్ధి జరగదు
KTR: ఎకరం వందకోట్లు పలికిందంటే హైదరాబాద్.. ఏవిధంగా అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది
KTR: డైలాగులు కొడితే.. ధర్నాలు చేస్తే అభివృద్ధి జరగదు
KTR: కోకాపేటలో ఎకరం వందకోట్లు పలకడమే అభివృద్ధికి సాక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. కోకాపేట భూముల వేలంపై అసెంబ్లీలో ప్రస్తావించిన మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్ దక్షతతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. డైలాగులు కొడితే.. ధర్నాలు చేస్తే అభివృద్ధి జరగదంటూ ప్రతిపక్షాలకు చురకలంటించారు.