రక్తపింజరి కడుపులోంచి బయటపడ్డ 35 పాము పిల్లలు

Update: 2018-07-04 07:33 GMT

రక్తపింజరి కడుపులో  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35  పిల్లలు బయటపడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు విస్తుపోవాల్సి వచ్చింది. కృష్ణాజిల్లా ఉంగుటూరులో బుడమేరు పక్కనే ఉన్న పొలంలో ఈ ఘటన దర్శనమిచ్చింది.  నారుమడికి నీరు పెట్టడానికి వచ్చిన రైతుకు సడన్‌గా  రక్తపింజరి కనిపించడంతో  వెంటనే చంపేశారు.  తర్వాత దాని కడపులోంచి 35 పాము పిల్లలు బయటకు వచ్చాయి.  భయాందోళనకు గురై న రైతులు వాటిని కూడా చంపేశారు. 

Similar News