విచారణకు హాజరైన రాంగోపాల్‌ వర్మ

Update: 2018-02-17 06:50 GMT

దర్శకుడు రాంగోపాల్ వర్మకు సీసీఎస్ పోలీసులు ఎదుట హాజయ్యారు. మహిళాసంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదుతో వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ వేదికలో తనను కించపరిచారంటూ ఆమె సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పాటు జీఎస్టీని అడ్డుకుంటే కొడతానని బెదిరించారని  ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ 67,ఐపీసీ 508,509 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. జీఎస్టీ వ్యవహారం,మహిళాలను కించపరిచారన్నఅభియోగాలపై వర్మను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.

Similar News