President Droupadi Murmu: ధైర్యవంతులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా వందనం
President of India: హైదరాబాద్ నగర పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్లో పాల్గొన్నారు.
President Droupadi Murmu: ధైర్యవంతులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా వందనం
President of India: హైదరాబాద్ నగర పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్స్ను ఉద్దేశించి ద్రౌపది ముర్ము మాట్లాడారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు...దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.