Road Accident: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Road Accident: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లో ఇందారం ఎక్స్ రోడ్డు దగ్గర.. ఆగి ఉన్న బొలీరో వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొన్నది.

Update: 2025-12-22 05:37 GMT

Road Accident: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Road Accident: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లో ఇందారం ఎక్స్ రోడ్డు దగ్గర.. ఆగి ఉన్న బొలీరో వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో కరీంనగర్ కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News