Laxman: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్‌కు భయం

Laxman: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఎక్కువ భయ పడుతున్నారన్నారు...

Update: 2022-03-16 10:06 GMT

Laxman: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్‌కు భయం

Laxman: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఎక్కువ భయ పడుతున్నారన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. అసెంబ్లీ సమావేశాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ సమావేశాలుగా జరిగాయన్నారు. డబుల్ ఇంజిన్‌కే నాలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దపీట వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే కేసీఆర్ అసెంబ్లీని వేదికగా చేసుకున్నారన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని అసెంబ్లీ సమావేశాల వల్ల తేటతెల్లమైందన్నారు లక్ష్మణ్.

Tags:    

Similar News