నిజామాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

Update: 2018-03-25 11:06 GMT

నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోవడంతో ఓ చిన్నారి సహా ఐదుగురు చనిపోయారు. మరో 9 మందిని స్థానికులు కాపాడారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆటో ముప్కాల్ నుంచి మెండోరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 

Similar News