ఓట్ల గల్లంతుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సాధారణంగా చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగుల గురించి విన్నాం, ఇప్పుడు ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగుల గురించి వింటున్నాము అని ఆయన ఎద్దేశా చేశారు. ఓట్ల గల్లంతుపై టీడీపీ నేతలు ఏం మాట్లాడుతారో ఎదురుచూస్తున్నాను అని చెప్పిన పవన్...త్వరలో ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని ట్వీట్ ద్వారా తెలిపారు.
చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను. Party leaders have taken the decision to lodge a complaint with ‘Election Commission.’ pic.twitter.com/643bwDS3eD
— Pawan Kalyan (@PawanKalyan) November 1, 2018