మహా ప్రస్థానం లొనే హరికృష్ణ అంత్యక్రియలు

Update: 2018-08-29 11:55 GMT

నటుడు హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.ప్రజలు,అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని మెహిదీపట్నంలోని నివాసానికి తరలించాలి.ఇప్పటికే కేటీఆర్,కేసీఆర్ సహా పలువురు నేతలు,సినీ ప్రముఖు వచ్చి ఆయనకు నివాళి ఇస్తున్నారు.మాజీ మంత్రి,ఎమ్మేల్యే అయిన ఆయనకు  ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.మొదట మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో నిర్వహించాలని భావించిన,తమ ఆలోచన మార్చుకుని  రామానాయుడు స్టూయోస్ వెనక వైపు ఉన్న మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

 

Similar News