సెక్యులరిజం గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు: అసదుద్దీన్ ఓవైసీ

Update: 2018-11-01 12:22 GMT

ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు చంద్రబాబు అప్పటి ఎన్డీఏ సర్కార్‌తో భాగస్వామిగా ఉన్నారని, ఆ సమయంలో ఎంతో మంది అమాయక ముస్లింల ఎన్ కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు సెక్యులరిజం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. 

Similar News