జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

Update: 2018-08-15 05:09 GMT

శ్రీకాకుళం జిల్లాలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడకల్లో మంత్రులు, అధికారులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Similar News