బెజవాడలో శాడిస్ట్ పోలీస్

Update: 2018-07-04 12:23 GMT

బెజవాడలో ఓ శాడిస్ట్ కానిస్టేబుల్ వేధింపులు తాళలేక అతడి భార్య ఆత్మహత్యా యత్నం చేసింది. భర్త మురళి వేధింపులను తట్టుకోలేని భార్య లక్ష్మీ ప్రసన్న ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఆమె శరీరం 90 శాతం గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతోంది. లక్ష్మీ ప్రసన్న గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో హోంగార్డుగా పని చేసి మానేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News