టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కటౌట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ కటౌట్ను శ్రీరాముడి రూపంలో ప్రదర్శించారు. ఈ కటౌట్లో కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి ఫోటోలను ప్రదర్శించి ప్రగతి నివేదన సభకు తరలిరండి అని స్వాగతం పలికారు టీఆర్ఎస్ నాయకుడు తేరుపల్లి రమేష్.