సీఐ వేధింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Update: 2018-09-19 08:18 GMT

చిత్తూరు జిల్లా వాయల్పాడులో సీఐ వేధింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న చంద్రబాబు సీఐ సిద్ధ తేజమూర్తిపై తక్షణమే క్రినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. శాకాపరమైన క్రమశిక్షణాచర్యలు చేపట్టాలన్న సీఎం.. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. 
 

Similar News