వైసీపీ కోడికత్తి పార్టీగా మారింది

Update: 2018-11-12 12:05 GMT

వైసీపీ కోడికత్తి పార్టీగా మారిపోయిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. కోడికత్తి దాడి నుంచి సానుభూతి పొందాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. చిన్న గాయం కాబట్టే ట్రీట్మెంట్‌ చేయించుకోకుండా జగన్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా... ప్రజలు మాత్రం చంద్రబాబు వెంటే ఉన్నారని అన్నారు.

Similar News