పవన్ కల్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు ఏపీ మంత్రి అనీల్ కమార్. చంద్రబాబుని ఫాలో అవ్వడంలో పవన్ హచ్ కుక్కని మించిపోయాడన్నారు. పవన్ ని రాజకీయ నాయకుడు అనాలో నటుడు అనాలో అర్ధం కావడంలేదన్నారు. జగన్ దమ్ము, ధైర్యం గురించి ప్రజలకు తెలుసని పవన్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కల్యాణ్ ను పట్టించుకునేవారు ఎవరూ లేరు అని అన్నారు.