కీలక దశకు చేరుకున్న బోటు వెలికితీత పనులు..నదీ గర్భంలోకి ఆక్సిజన్‌తో ప్రవేశించిన డైవర్స్

Update: 2019-10-21 07:52 GMT

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత ఆపరేషన్ వేగవంతమైంది. విశాఖకు చెందిన డైవర్స్ నదీగర్భంలోకి ఆక్సిజన్ తో దిగి బోటు వెనుకబాగానికి ఐరన్ రోప్ కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం సఫలమైతే బోటును ఫొక్లైన్ తో బయటకు లాగుతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సోమవారం బోటును వెలికితీసే పని పూర్తవుతుందని ధర్మాడి సత్యం బృందం, మెరైన్‌ డైవర్లు చెప్పారు. 

Tags:    

Similar News