జాతీయజెండా ఎగురవేసిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

Update: 2020-01-26 04:42 GMT

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడకలు ఘనంగా జరిగాయి. గవర్నన్ బిష్వభూషన్ హరిచందన్ త్రివర్ణపతకం ఎగురవేశారు. సీఎం జగన్ తో పాటు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.



Full View

Tags:    

Similar News