Chandrababu: రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ
ChandraBabu: APPSCని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
ChandraBabu: APPSCని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సమర్థ ఛైర్మన్ లేకపోతే APPSC బోర్డు అంతా సర్వనాశనమవుతుందన్నారు. APPSC అక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ హయాంలో నిజాయతీ గల వ్యక్తులను ఛైర్మన్గా నియమించామన్నారు. ఛైర్మన్గా నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్భాస్కర్ను బయటకు పంపి... తమకు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్ను నియమించుకున్నారని ఆక్షేపించారు.