పోలవరం రీఎంబర్స్‌‌మెంట్‌ నిధులు విడుదల.. రూ.1850కోట్లు విడుదలకు కేంద్రం ఆమోదం

Update: 2019-11-08 10:41 GMT

పోలవరం ప్రాజెక్టు రీఎంబర్స్‌మెంట్ నిధుల్లో 1850 కోట్ల రూపాయల విడుదలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పోలవరం నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 5వేల 600కోట్లు ఖర్చు చేయగా 1850కోట్లు రీఎంబర్స్‌మెంట్ చేసేందుకు కేంద్ర ఆర్ధికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాంతో త్వరలోనే నాబార్డు నుంచి ఏపీకి ఈ నిధులు అందనున్నాయి.  

Tags:    

Similar News