రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం: సీఎం జగన్‌

Statue of Equality: రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.

Update: 2022-02-07 13:56 GMT

రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం: సీఎం జగన్‌

Statue of Equality: రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్న జగన్..వెయ్యేళ్ల క్రితమే సమానత్వాన్ని రామానుజాచార్యులు బోధించారన్నారు. ఆయన భావితరాలకు ప్రేరణగా నిలిచారని సీఎం జగన్ అన్నారు. అసమానతలు రూపు మాపేందుకు రామానుజచార్యులు చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News