ఇద్దరు అధికారులపై ఏపీ సీఎస్ వేటు

Update: 2019-11-22 05:00 GMT
నీలం సాహ్ని

ఇద్దరు అధికారులపై ఏపీ సీఎస్ వేటు వేశారు. అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, ఎస్ ఓ అచ్చయ్యలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు అనుమతి లేకుండా రాజధాని అమరావతి వదిలి వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకయ్య చౌదరిపై విజిలెన్స్ ఎంక్వయిరీలో అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, ఎస్ ఓ అచ్చయ్యలు తీవ్ర తప్పిదాలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ వీరిద్దరిని సస్పెండ్ చేశారు.

Full View 

Tags:    

Similar News