Kamareddy: రోడ్డు ప్రమాదం.. పదో తరగతి విద్యార్థి మృతి
Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
Kamareddy: రోడ్డు ప్రమాదం.. పదో తరగతి విద్యార్థి మృతి
Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఆటో డ్రైవర్ అజాగ్రత్తతో బోల్తా పండింది. ఈ ప్రమాదంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రణవ్ అక్కడిక్కడే మృతి చెందగా.. 14 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సావర్గావ్ నుంచి ఖండే బల్లూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.