నిజామాబాద్లో ట్రాఫిక్ పోలీసుల దందా
జామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు కొత్త రకం దందాకు పాల్పడుతున్నారు. నిబంధనల పేరుతో వాహన దారుల నుంచి డబ్బు వసూల్లకు పాల్పడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు కొత్త రకం దందాకు పాల్పడుతున్నారు. నిబంధనల పేరుతో వాహన దారుల నుంచి డబ్బు వసూల్లకు పాల్పడుతున్నారు. వాహనాదారుల నుంచి నేరుగా డబ్బులు తీసుకోకుండా సమీపంలోని మార్కెట్ లోని డబ్బులు చెల్లించాలంటూ ఆదేశిస్తున్నారు. ఓ వాహనదారుడి ఇచ్చిన డబ్బులు ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రాఫిక్ పోలీసుల భాగోతంపై నిజామాబాద్ సీపీ కార్తికేయ విచారణకు ఆదేశించారు.