నిజామాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల దందా

జామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు కొత్త రకం దందాకు పాల్పడుతున్నారు. నిబంధనల పేరుతో వాహన దారుల నుంచి డబ్బు వసూల్లకు పాల్పడుతున్నారు.

Update: 2019-09-07 08:01 GMT

నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు కొత్త రకం దందాకు పాల్పడుతున్నారు. నిబంధనల పేరుతో వాహన దారుల నుంచి డబ్బు వసూల్లకు పాల్పడుతున్నారు. వాహనాదారుల నుంచి నేరుగా డబ్బులు తీసుకోకుండా సమీపంలోని మార్కెట్ లోని డబ్బులు చెల్లించాలంటూ ఆదేశిస్తున్నారు. ఓ వాహనదారుడి ఇచ్చిన డబ్బులు ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రాఫిక్ పోలీసుల భాగోతంపై నిజామాబాద్ సీపీ కార్తికేయ విచారణకు ఆదేశించారు.

Full View   

Tags:    

Similar News