Mancherial: సాయిబాబా ఆలయంలో చోరీ.. హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన దొంగలు
Mancherial: సీసీటీవీ డీవీఆర్ను ఎత్తుకెళ్లిన దొంగలు
Mancherial: సాయిబాబా ఆలయంలో చోరీ.. హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన దొంగలు
Mancherial: మంచిర్యాల సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. హుండీలోని నగదును దొంగలు ఎత్తుకెళారు. దొంగతనాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. దొంగతనం చేసిన తర్వాత ఎవిడెన్స్ లేకుండా సీసీటీవీ డీవీఆర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.