తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు

IPS Officers: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2022-01-22 15:00 GMT

తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు

IPS Officers: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురికి అదనపు డీజీపీలు, ఐదుగురికి ఐజీలుగా పదోన్నతి కల్పించింది. 1997 బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐపీఎస్ అధికారులు.. విజయ్ కుమార్, నాగిరెడ్డి, డీఎస్. చోహన్‌, సంజయ్ కుమార్ జైన్‌లకు అడిషనల్ డీజీపీగా ప్రమోషన్‌ దక్కింది. 2005 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌ అధికారులు.. తరుణ్ జోషి, వి.శివ కుమార్‌, కమలసన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఏఆర్. శ్రీనివాస్‌లకు ఐజీగా పదోన్నతి లభించింది.

Tags:    

Similar News