కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.-పూర్తి కథనం
- ఇంట్లోంచి ఎవరూ బయటకు రావద్దు.
- స్వీయ నిరంత్రనే శ్రీరామ రక్ష
- ప్రసవానికి సిద్ధంగా న గర్భిణీలకు కావలసిన అమమోవి.. ఆడుపత్రికి తరలించడం వంటి పనులు చేపడతాం
- అత్యవసర ఆపరేషన్లకు మాత్రమె అనుమతి ఇస్తున్నాం. అత్యవసరం కాని ఆపరేషన్లను నెలరోజులు వాయిదా వేస్తున్నాం
- పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పూర్తిగా ఆపెస్తున్నాం
- బస్సులు, ఆటోలు, క్యాబ్ లు తిరగాబోవు.
- అత్యవసర్ సర్వీసుల వారు మాత్రం నూరు శాతం పనిచేయాల్సి ఉంటుంది.
- మిగిలిన వారు 20 శాతం మంది అదీ కూడా రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారు.
- కాంటాక్ట్ లేబర్, భావన నిర్మాణ కార్మికులకు. ఇతర అసంఘటిత కార్మికులకు పెయిడ్ హాలిడే ప్రకటించాలి. వారం రోజుల జీతం ఆయా యాజమాన్యాలు చెల్లించాలి.
- ఒక్కో వ్యక్తికీ 12 కిలోల బియ్యం తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఇస్తాం.
-రాష్ట్రంలో ఇప్పటివరకూ 26 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
- అందరూ క్షేమంగా ఉన్నారు
- అందరూ కేశమంగా ఉండాలనే కోరుకుంటున్నాం
- ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
- సంఘీభావ సంకేతానికి అపూర్వ స్పందన వచ్చింది.