
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు..
Live Updates
- 22 March 2020 1:52 PM GMT
మార్చి 31వ వరకూ తెలంగాణ లాక్డౌన్.. బియ్యంతో పాటు 1500 నగదు..
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.-పూర్తి కథనం
- 22 March 2020 1:06 PM GMT
- ప్రసవానికి సిద్ధంగా న గర్భిణీలకు కావలసిన అమమోవి.. ఆడుపత్రికి తరలించడం వంటి పనులు చేపడతాం
- అత్యవసర ఆపరేషన్లకు మాత్రమె అనుమతి ఇస్తున్నాం. అత్యవసరం కాని ఆపరేషన్లను నెలరోజులు వాయిదా వేస్తున్నాం
- పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పూర్తిగా ఆపెస్తున్నాం
- బస్సులు, ఆటోలు, క్యాబ్ లు తిరగాబోవు.
- 22 March 2020 1:03 PM GMT
- అత్యవసర్ సర్వీసుల వారు మాత్రం నూరు శాతం పనిచేయాల్సి ఉంటుంది.
- మిగిలిన వారు 20 శాతం మంది అదీ కూడా రొటేషన్ పద్ధతిలో పనిచేస్తారు.
- కాంటాక్ట్ లేబర్, భావన నిర్మాణ కార్మికులకు. ఇతర అసంఘటిత కార్మికులకు పెయిడ్ హాలిడే ప్రకటించాలి. వారం రోజుల జీతం ఆయా యాజమాన్యాలు చెల్లించాలి.
- 22 March 2020 1:00 PM GMT
నిరుపేదలకు నెలరోజులకు సరిపడే బియ్యం ఇస్తాం
- ఒక్కో వ్యక్తికీ 12 కిలోల బియ్యం తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఇస్తాం.
- 22 March 2020 12:57 PM GMT
-రాష్ట్రంలో ఇప్పటివరకూ 26 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
- అందరూ క్షేమంగా ఉన్నారు
- అందరూ కేశమంగా ఉండాలనే కోరుకుంటున్నాం
- 22 March 2020 12:55 PM GMT
- ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
- సంఘీభావ సంకేతానికి అపూర్వ స్పందన వచ్చింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




