తమది తోటికోడళ్ల పంచాయితీ.. పొద్దున తిట్టుకుంటాం మళ్లీ..

Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

Update: 2022-12-02 14:30 GMT

తమది తోటికోడళ్ల పంచాయితీ.. పొద్దున తిట్టుకుంటాం మళ్లీ..

Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. దీంతో ఇరువురు నేతలు షేక్‌ హ్యాండ్ ఇచ్చుకున్నారు. తమ మధ్య ఉన్నది తోటికోడళ్ల పంచాయితీ లాంటిదన్నారు.. పొద్దున తిట్టుకుంటాం.. మళ్లీ కలిసిపోతామన్నారు. రేవంత్‌ పాదయాత్రకు మద్దతు ఇస్తానని జగ్గారెడ్డి తెలిపారు. పదేళ్ల తర్వాత అయినా పీసీసీ అవుతానని జగ్గారెడ్డి ధీమాగా చెప్పారు.. ఒకరిని దింపి పీసీసీ కావడం కాంగ్రెస్‎లో సాధ్యంకాదన్నారు.

Full View


Tags:    

Similar News