Harish Rao: ములుగు మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న చేసిన మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao: కొడిషల‌కుంటలో సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన

Update: 2023-09-28 06:41 GMT

Harish Rao: ములుగు మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న చేసిన మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao: ములుగు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ములుగులో గట్టమ్మ దేవాలయం దగ్గర 183 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ములుగు మండలం కొడిషల‌కుంట గ్రామంలో 2 కోట్ల 36 లక్షల వ్యయంతో నిర్మించనున్నసబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే ములుగులో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 21లక్షల27వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక నవజాత శిశువు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు.

Tags:    

Similar News