Bandi Sanjay: రేపు కరీంనగర్‌లో బండి సంజయ్ రైతు దీక్ష

Bandi Sanjay: రూ.2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం కోసం డిమాండ్

Update: 2024-04-01 14:05 GMT

Bandi Sanjay: రేపు కరీంనగర్‌లో బండి సంజయ్ రైతు దీక్ష

Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్‌ కలెక్టరేట్ ఎదుట రేపు ఆయన రైతు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన‎ హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో ఆయన ఈ దీక్షకు రెడీ అయ్యారు. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలనే డిమాండ్‌తో దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టబోతున్న దీక్షకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని కోరారు.

Tags:    

Similar News